ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం
- February 21, 2019
టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మాత్రమే కాకుండా కాస్త క్రియేటివ్గా ట్వీట్ చేయాలి. ఇది ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మీ మెసేజ్ని #StopThinkAct అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కానక్కరలేదు, ఫొటోలు, వీడియోలు, ఏవైనా పంపించొచ్చు. కానీ క్రియేటివ్గా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







