ఇండియాకి సేవల్ని విస్తరించనున్న సలామ ఎయిర్
- February 22, 2019సలాలా:ఒమన్ తొలిబడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, సలాలా నుంచి ఇండియాకి డైరెక్ట్ విమానాల్ని ప్రారంభించనుంది. ఇండియాతోపాటు పలు ఇతర అంతర్జాతీయ డెస్టినేషన్స్కి విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, 2019లో తమ సంస్థ సేవల్ని ఇండియాతోపాటు ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అబుదాబీ, కువైట్లకు నేరుగా విమానాలు నడుపుతామని తెలిపారాయన. ఇండియా మరియు ఇండియన్ సబ్కాంటినెంట్లోని ఇతర దేశాలకు తమ సేవలను విస్తరించడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తక్కువ ధరకే అందజేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్