ఆత్మహత్యాయత్నం: వలసదారుడి మృతి
- February 22, 2019బహ్రెయిన్:28 ఏళ్ళ వలసదారుడొకరు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేరళకు చెందిన సచిన్, నెల రోజుల క్రితమే బహ్రెయిన్కి వచ్చారు. సేల్స్మెన్గా పనిచేసేందుకు వచ్చిన సచిన్, పెద్ద మొత్తంలో 'పిల్స్' మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ వర్కర్స్, కంపెనీ అఫీషియల్స్ సచిన్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష