300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- February 26, 2019
మస్కట్: వారం రోజుల్లోనే 330 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 339 మందిని డిపోర్ట్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా వలసదారుల్ని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్టయినవారిలో 207 మంది రన్ వే వర్కర్స్ కాగా, 88 మంది డాక్యుమెంట్స్ లేని వర్కర్స్, 25 మంది ఉల్లంఘనులకు సంబంధించి మినిస్ట్రీకి ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టారు. రాజధాని మస్కట్లో అత్యధికంగా 42 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ బతినా గవర్నరేట్ (62) వుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







