300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- February 26, 2019
మస్కట్: వారం రోజుల్లోనే 330 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 339 మందిని డిపోర్ట్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా వలసదారుల్ని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్టయినవారిలో 207 మంది రన్ వే వర్కర్స్ కాగా, 88 మంది డాక్యుమెంట్స్ లేని వర్కర్స్, 25 మంది ఉల్లంఘనులకు సంబంధించి మినిస్ట్రీకి ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టారు. రాజధాని మస్కట్లో అత్యధికంగా 42 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ బతినా గవర్నరేట్ (62) వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..