300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- February 26, 2019
మస్కట్: వారం రోజుల్లోనే 330 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 339 మందిని డిపోర్ట్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా వలసదారుల్ని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్టయినవారిలో 207 మంది రన్ వే వర్కర్స్ కాగా, 88 మంది డాక్యుమెంట్స్ లేని వర్కర్స్, 25 మంది ఉల్లంఘనులకు సంబంధించి మినిస్ట్రీకి ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టారు. రాజధాని మస్కట్లో అత్యధికంగా 42 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ బతినా గవర్నరేట్ (62) వుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







