ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ
- February 26, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం గడిచిన అర్థరాత్రి మిరేజ్ యుద్ధ విమానాలతో దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







