ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ
- February 26, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం గడిచిన అర్థరాత్రి మిరేజ్ యుద్ధ విమానాలతో దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







