ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ
- February 26, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం గడిచిన అర్థరాత్రి మిరేజ్ యుద్ధ విమానాలతో దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..