ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ
- February 26, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం గడిచిన అర్థరాత్రి మిరేజ్ యుద్ధ విమానాలతో దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







