గాంధీ శాంతి బహుమతుల ప్రదానం
- February 26, 2019
న్యూఢిల్లీ: గాంధీ శాంతి బహుమతుల ప్రదానం నేడు జరిగింది. 2015, 2016, 2017, 2018 సంవత్సరానికిగాను గ్రహీతలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్లోని దర్భార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2015కు గాను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర, 2016కు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా, 2017కు గాను ఎకల్ అభియాన్ ట్రస్ట్ అదేవిధంగా 2018కు గాను యోహియ్ ససాకవాలు అవార్డుకు ఎంపికయ్యారు. అహింసా పద్ధతిలో, గాంధీయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గాంధీ శాంతి బహుమతిని అందజేస్తుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







