యుఎస్ లో మనోడి నిర్వాకం...అరెస్ట్ అయిన వైనం
- February 27, 2019
విశ్వనాథ్ కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం వల్ల 50వేల డాలర్ల మేర నష్టం జరిగిందని కాలేజీ చెబుతోంది. విశ్వనాథ్ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. నార్త్ కరోలినాలోని రాలీగ్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే ఆకుతోట విశ్వనాథ్కు 10ఏళ్ల జైలు, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







