'సంఝౌతా' పునః ప్రారంభం
- March 03, 2019భారత్, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించారు. ఇవాళ్లి నుంచి ఈ రైలు తిరిగి నడుస్తుంది. సంఝౌతా ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఆదివారం బయలుదేరి వెళుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవటంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు సంఝౌతాను నిలిపివేశాయి. భారత్ ఫిబ్రవరి 28న రద్దు చేసింది. పాకిస్తాన్ అంతకంటే ముందే రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం