'సంఝౌతా' పునః ప్రారంభం
- March 03, 2019
భారత్, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించారు. ఇవాళ్లి నుంచి ఈ రైలు తిరిగి నడుస్తుంది. సంఝౌతా ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఆదివారం బయలుదేరి వెళుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవటంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు సంఝౌతాను నిలిపివేశాయి. భారత్ ఫిబ్రవరి 28న రద్దు చేసింది. పాకిస్తాన్ అంతకంటే ముందే రద్దు చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







