ట్యూషన్ ఫీజుల్ని పెంచిన ఇండియన్ స్కూల్
- March 13, 2019మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్, ఈ ఏడాది నుంచి ట్యూషన్ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఇండియన్ స్కూల్ మస్కట్ 9,200 స్టూడెంట్స్ని కలిగి వుంది. ఇండియ్ స్కూల్ మస్కట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ జారీ చేసిన సర్క్యులర్లో నెలకు 1 ఒమన్ రియాల్ చొనప్పున ట్యూషన్ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు