ట్యూషన్ ఫీజుల్ని పెంచిన ఇండియన్ స్కూల్
- March 13, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్, ఈ ఏడాది నుంచి ట్యూషన్ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఇండియన్ స్కూల్ మస్కట్ 9,200 స్టూడెంట్స్ని కలిగి వుంది. ఇండియ్ స్కూల్ మస్కట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ జారీ చేసిన సర్క్యులర్లో నెలకు 1 ఒమన్ రియాల్ చొనప్పున ట్యూషన్ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!