టెర్రాస్పై నివసిస్తున్న ఆసియా వ్యక్తి
- April 19, 2019మనామా:భారతీయ వలసదారుడొకరు మనామాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ టెర్రాస్పై నివసిస్తున్నట్లు గుర్తించారు. కేరళ నుంచి వచ్చిన సులేమాన్, బహ్రెయిన్లో 10 ఏళ్ళుగా వుంటున్నారు. తన స్పాన్సరర్ మృతితో పాస్పోర్ట్ని పోగొట్టుకున్న సులేమాన్, వీసా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో వున్నారు. కొన్ని రోజులపాటు ఫుట్పాత్పై నివసించిన సులేమాన్, ఎవరో ఒకరు పని ఇస్తారనే నమ్మకంతో వున్నారు. వృద్ధాప్యంతో ఆకలి బాధలతో జీవితం వెల్లదీస్తున్నారాయన. సులేమాన్ కుమారుడు తన తండ్రి దయనీయ స్థితిని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. తన తండ్రి స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..