టెర్రాస్పై నివసిస్తున్న ఆసియా వ్యక్తి
- April 19, 2019
మనామా:భారతీయ వలసదారుడొకరు మనామాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ టెర్రాస్పై నివసిస్తున్నట్లు గుర్తించారు. కేరళ నుంచి వచ్చిన సులేమాన్, బహ్రెయిన్లో 10 ఏళ్ళుగా వుంటున్నారు. తన స్పాన్సరర్ మృతితో పాస్పోర్ట్ని పోగొట్టుకున్న సులేమాన్, వీసా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో వున్నారు. కొన్ని రోజులపాటు ఫుట్పాత్పై నివసించిన సులేమాన్, ఎవరో ఒకరు పని ఇస్తారనే నమ్మకంతో వున్నారు. వృద్ధాప్యంతో ఆకలి బాధలతో జీవితం వెల్లదీస్తున్నారాయన. సులేమాన్ కుమారుడు తన తండ్రి దయనీయ స్థితిని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. తన తండ్రి స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







