గల్ఫ్ బాధితుడికి అండగా నిలిచిన తెలంగాణ జాగృతి కువైట్ శాఖ
- May 02, 2019
కువైట్:ఉపాధి కోసం ఏజెంట్లను నమ్మి లక్షలు అప్పు చేసి గల్ఫ్(కువైట్)లో నానా కష్టాలు పడిన నిర్మల్ జిల్లా. కడం మండలం. లింగపూర్ గ్రామానికి.చెందిన. శేఖర్ అడ్వాలకు తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అండగా నిలిచింది.అతన్ని. స్వదేశానికి చేర్చడంలో సహాయం అందించారు.
శేఖర్ అడ్వాల కువైట్ స్పాన్సర్ ఇంట్లో పనికి వచ్చారు వచ్చిన కొద్ది రోజులకే కువైట్ వాళ్లు మానసికంగా చాలా బాధించడం జరిగింది. ఈ విషయం కువైట్ జాగృతి అధ్యక్షులైన ముత్యాల వినయ్ ని సంప్రదించడం జరిగింది. వెంటనే వినయ్ కుమార్ శేఖర్ అడ్వాల కు ఉన్న ఇబ్బందులను తెలుసుకొని శేఖర్ ని కువైట్ ఎంబసీ తీసుకెళ్లి వారంరోజులకే వారి సమస్యలను పరిష్కరించి వెంటనే శేఖర్ ను సురక్షితంగా జాగృతి తరఫున మన తెలంగాణకు చేర్చడం జరిగింది.
జాగృతి కువైట్ శాక అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ విజయనిర్మల,జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్ మరియు జాయింట్ సెక్రెటరీ , మామిడిపల్లి రాజన్నా,వారం రాజశేఖర్, రమేష్ విజ్డం ఎంతో ధైర్యాన్ని చెబుతూ తమ సహాయాన్ని అందిస్తూ స్వదేశానికి వెళ్లే వరకు ఎంతో తోడ్పాటు అందించారు.
గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ఎంతో చొరవ చూపిస్తున్న ఎంపీ కవిత కి మా హృదయపూర్వక అభినందనలు మీ సహా సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







