స్కూల్స్ని సందర్శించిన ప్రధానమంత్రి
- January 01, 2016
ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, స్టేట్ స్కూల్స్ని సందర్శించారు. సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ అబ్దుల్లా, దోహా ఇండిపెండెంట్ సెకెండరీ స్కూల్ ఫర్ బాయ్స్ను సందర్శించి, ఫిజిక్స్ సబ్జెక్ట్లో విద్యార్థులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే దోహా ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్ను కూడా సందర్శించారు. స్కూల్ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులతో, అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్ స్టాఫ్తో షేక్ అబ్దుల్లా మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెక్రెటరీ జనరల్ ఆఫ్ది సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహీద్, షేక్ అబ్దుల్లా వెంట ఈ పర్యటనలో ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









