సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..
- May 10, 2019
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. నివేదిక సమర్పించేందుకు మధ్యవర్తుల కమిటీ చైర్మన్ అదనపు సమయం కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగష్టు 15 వరకు సమయం కావాలని కమిటీ కోరడంతో…అందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడువు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సమయంలో వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!