సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..
- May 10, 2019సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. నివేదిక సమర్పించేందుకు మధ్యవర్తుల కమిటీ చైర్మన్ అదనపు సమయం కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగష్టు 15 వరకు సమయం కావాలని కమిటీ కోరడంతో…అందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడువు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సమయంలో వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ