షార్జా కొత్త మాస్క్ కోసం స్పెషల్ కాయిన్స్
- May 10, 2019సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, రెండు కమ్మెమొరేటివ్ కాయిన్స్ని షార్జా మాస్క్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ మాస్క్ని ప్రారంభించారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ ఎస్ఐబి వీటిని డిజైన్ చేసింది. 60 గ్రాముల బరువుతో 60 మిల్లీ మీటర్ల డయామీటర్తో వీటిని రూపొందించారు. అల్లాకి చెందిన మాస్క్లు అల్లాని మరియు లాస్ట్ డేని విశ్వసించేవారిచే మాత్రమే మెయిన్టెయిన్ చేయబడ్తాయని ఆ కాయిన్స్పై పేర్కొన్నారు. సిల్వర్ కాయిన్ కూడా 60 గ్రాములతో 60 డయామీటర్తో రూపొందించారు. అల్ తులుత్ కాలిగ్రఫీలో పవిత్రమైన అక్షరాల్ని రాయించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు