నీటి ట్యాంక్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- May 10, 2019
మస్కట్:అల్ బురైమి గవర్నరేట్లోని ఓ వాటర్ ట్యాంక్లో మునిగి వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించారు. కూలింగ్ వాటర్ ట్యాంక్ కావడంతో వలసదారుడు మృతి చెందాడు. విలాయత్ ఆఫ్ సినినాలోని కోస్టల్ ఏరియాలో గల కంపెనీలకు ఎందిన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!