మినీ బస్లను బ్యాన్ చేయనున్న యూఏఈ
- May 10, 2019
ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్, ప్యాసింజర్లను తరలించేందుకు అలాగే స్కూల్ విద్యార్థుల్ని తరలించేందుకు వినియోగించే మినీ బస్లను బ్యాన్ చేయనుంది. 2023 నాటికి ప్యాసింజర్ మినీ వ్యాన్లను నిషేధిస్తారు. 2021 సెప్టెంబర్ నాటికి స్కూల్ విద్యార్థుల్ని మినీ బస్లకు దూరంగా వుంచుతారు. ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ ఎఫైర్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ సఫి అల్ జఫీన్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!