ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు
- May 11, 2019
బహ్రెయిన్: ఒకే రోజు రెండు కారు ప్రమాదాలు పది గంటల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్ వే మీద ఓ రోడ్డు ప్రమాదం జరుగగా, సనాబిస్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అతి వేగం కారణంగానే ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘటనలో కారు ఓవర్న్ టర్న్ అయి పామ్ టీని ఢీకొంది. మరో ఘటనలో కారు, డెలివరీ బైక్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్లకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే బైక్ మీద వెళుతున్న వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, పరిమిత వేగంతో వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక