సౌదీఅరేబియా లో ఉగ్రదాడుల కుట్ర భగం
- May 13, 2019
రియాద్:సౌదీ అరేబియా లో ఉగ్రదాడుల కుట్రను ఆదేశ భద్రతా బలగాలు భగం చేశాయి. పక్కా సమాచారంతో అను మానిత ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు. ఆర్మీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఖతీఫ్ ప్రావిన్స్లోని సనాబిస్ ప్రాంతంలోని ఓ భవనంలో కొంత మంది అనుమానిత ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందింది. వీరంతా సౌదీలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు. దీంతో,అనుమానిత ఉగ్రవాదుల తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టామని అన్నారు. సైనికులపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







