ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
- May 13, 2019
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కరువు, తాగునీటి సమస్య, ఫోనీ తుఫానుపై సమీక్ష జరగనుంది. అయితే ఎజెండాలో అంశాలను మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది ఈసీ. పెండింగు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. కాగా నాలుగు అంశాలతో కూడిన నోటును సీఈసీకి పంపించింది సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ. ఈసీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!