ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

- May 13, 2019 , by Maagulf
ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కరువు, తాగునీటి సమస్య, ఫోనీ తుఫానుపై సమీక్ష జరగనుంది. అయితే ఎజెండాలో అంశాలను మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది ఈసీ. పెండింగు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. కాగా నాలుగు అంశాలతో కూడిన నోటును సీఈసీకి పంపించింది సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ. ఈసీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com