ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్ దరఖాస్తు
- May 15, 2019యూ.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ), లాగ్ టెర్మ్ రెసిడెన్సీ అప్లికేషన్స్కి సంబంధించి ప్రకటన విడుదలైన తొలివారంలోనే 6,000 మంది ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. ఐసిఎ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పొంపొందించేందుకు ఈ లాంగ్ టెర్మ్ వీసా ప్రక్రియకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించిన విషయం విదితమే. రెసిడెన్సీ వీసాలను జారీ చేసే ప్రక్రియకు ఇన్ఛార్జిగా ఫెడరల& అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!