మిధానీలో ఉద్యోగాలు..
- May 18, 2019హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాల్పి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 15
కంపెనీ సెక్రటరీ: 01 హెచ్ఆర్: 01 ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్: 01 క్యూసీఎల్: 05 మెటీరియల్స్ మేనేజ్మెంట్: 02 హీట్ ట్రీట్మెంట్: 01
మెథడ్స్ అండ్ పీఏజీ: 03 ఐటీ నెట్వర్క్స్ అడ్మినిస్ట్రేషన్: 01
అర్హతలు: పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు తప్పించి మిగతా పోస్టులన్నింటికి సంబంధిత విభాగంలో నిర్ణీత అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 08.05.2019 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000, ఇతర పోస్టులకు రూ.40,000 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2019
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు