మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్ చోరీ చేసిన వ్యక్తి
- May 25, 2019
యూ.ఏ.ఈ:ఇసుకలో తన వాహనం కూరుకుపోగా సాయం కోసం ఎదురుచూస్తోన్న ఓ మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి, ఆమె పర్స్ని దొంగిలించాడో మోసగాడు. షార్జాలో జరిగింది ఈ ఘటన. ప్యాసింజర్ సీట్లో మహిళ పర్స్ని చూసిన ఆ వ్యక్తి, దాని మీద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ని వుంచి, మహిళ దృష్టిని మరల్చాడు కారుని ముందుకు తోస్తున్నట్లుగా నటిస్తూ. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ మహిళ తేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. కేసు విచారణ జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







