త్వరలో ముగియనున్న మవసలాట్ ఎయిర్పోర్ట్ బస్ ప్రమోషనల్ ఫేర్
- May 28, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అల్ మాబెలా బస్ స్టేషన్, అలాగే రువి బస్ స్టేషన్కి ఇప్పటిదాకా వున్న ప్రమోషనల్ ఛార్జి 500 బసైస్ ఇకపై 1 ఒమన్ రియాల్స్కు పెరగనుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. మార్చి 21న ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ఛార్జీలను తగ్గించారు. జూన్ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని మవసలాట్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..