బీచ్లో ప్రాణాలు కోల్పోయిన 26 ఏళ్ళ కేరళ వాసి
- June 17, 2019ఉమ్ అల్ కువైన్:25 ఏళ్ళ యువకుడు, ఎప్పటిలానే ఈత కొడుతూ సముద్రంలో ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ ఫితర్ బ్రేక్ సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్ళిన 25 ఏళ్ళ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేసింది. కేరళకు చెందిన ఆనందు జనార్ధనన్, స్విమ్మింగ్ చేస్తూ సేఫ్ లిమిట్స్ దాటి రఫ్ వేవ్స్వైపు వెళ్ళడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జనార్ధనన్ సహచరుడు అలోయ్సియుస్ మాట్లాడుతూ, ఓ పెద్ద కెరటం తన స్నేహితుడ్ని సముద్రంలోకి లాక్కెళ్ళిపోయిందని చెప్పారు. స్నేహితుడి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందనీ, చివరికి ఆఫ్షోర్ ప్రాంతంలో అతని మృతదేహం దొరికిందని అలోయ్సియస్ చెప్పారు.ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకుని, జనార్ధనన్ని రక్షించేందుకు ప్రయత్నించినా, ఆసుపత్రికి తరలించాక అతని మృతిని వైద్యులు ఖరారు చేశారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్