గోల్డ్ దొంగతనం: నలుగురి అరెస్ట్
- June 21, 2019
మస్కట్: విలాయత్ సహామ్లో గోల్డ్ దొంగతనానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. విలాయత్లోని ఓ సిటిజన్ ఇంట్లో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. సహామ్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!