ఐసిసిలో ఎంఇఎస్ విద్యార్థుల ప్రదర్శన
- June 22, 2019
ఖతార్: ఎంఈఎస్ ఇండియన్ స్కూల్స్కి చెందిన యంగ్ స్టూడెంట్స్ ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి) అశోకా హాల్లో ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. 85 మంది స్టూడెంట్స్ 'గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా' కాన్సెప్ట్తో ఫ్యుషన్ ఒప్పనా, ఫ్యుషన్ థీమాటిక్ డాన్స్ మరియు గ్రూప్ సాంగ్ ప్రదర్శనలు చేశారు. భరతనాట్యం డాన్స్ సీక్వెన్స్ని అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కుమారి సింధు పి నాయర్ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఇండియన్ కల్చరల్ సెంటర్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఈ బహుమతుల్ని అందజేశారు. ఐసిసి జాయింట్ సెక్రెటరీ అంజాన్ గంగూలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!