వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్కి రెండు మెడల్స్
- July 02, 2019
2019 వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్ రెండు మెడల్స్ గెల్చుకుంది. చైనాలో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మెంబర్స్ సలెహ్ మొహమ్మద్ అల్ హాసన్ మరియు అహ్మద్ అబ్దుల్లా అవధి సిల్వర్ మెడల్స్ని గెల్చుకోగా, ఖాలిద్ అల్ దార్విష్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'ఫారిన్ స్టాంప్ లెక్టర్స్' ఈ ఎక్స్పోలో తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు వుంచారు. చైనా ఈ వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్ని హోస్ట్ చేయడం ఇది మూడో సారి. స్టాంపుల్ని సేకరించడం అనే హాబీ పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకోసం నిర్వాహకులు చేస్తోన్న ఈ ప్రయత్నం మంచి విజయాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు స్టాంప్ కలెక్షన్ని ఓ హాబీగా మలచుకుంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!