ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ పెడ్లింగ్: భార్య, భర్తలకు జైలు శిక్ష
- July 05, 2019బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, థాయిలాండ్కి చెందిన భార్య, భర్తలకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. వీరిపై డ్రగ్స్ ట్రాఫికింగ్తోపాటు ప్రాస్టిట్యూషన్కి పాల్పడుతున్నారనే అభియోగాలు మోపబడ్డాయి. డ్రగ్స్ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడగా, ప్రాస్టిట్యూషన్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే ఈ జంటకి 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. స్థానికంగా 'షాబు' అని పిలవబడే డ్రగ్ని తన బాయ్ఫ్రెండ్ ద్వారా నిందితురాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పకడ్బందీగా ఈ జంట డ్రగ్స్ పెడ్లింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అండర్ కవర్ ఏజెంట్, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం