షార్జాలో తొలి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ పొందిన ఇండియన్
- July 10, 2019
కింగ్స్టన్ హోల్డింగ్స్ డైరెక్టర్, షార్జా ఇండస్ట్రీ బిజినెస్ గ్రూప్ ఛైర్మన్ లాలు సామ్యూల్ షార్జాలో మొట్టమొదటి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ దక్కించుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - షార్జా ఈ గోల్డెన్ కార్డ్ని జారీ చేసింది. క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 56, 2018 ప్రకారం ఈ కార్డుల జారీ జరుగుతోంది. ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూసర్స్, టాలెంటెడ్ పీపుల్స్కి (ఎంపిక చేసినవారికి మాత్రమే) ఈ కార్డులు లభిస్తున్నాయి. ఫారిన్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ షార్జా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ మొహమ్మద్ అల్ షామ్సి గోల్డెన్ కార్డుని లాలు సామ్యూల్కి అందించారు.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







