షార్జాలో తొలి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ పొందిన ఇండియన్
- July 10, 2019
కింగ్స్టన్ హోల్డింగ్స్ డైరెక్టర్, షార్జా ఇండస్ట్రీ బిజినెస్ గ్రూప్ ఛైర్మన్ లాలు సామ్యూల్ షార్జాలో మొట్టమొదటి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ దక్కించుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - షార్జా ఈ గోల్డెన్ కార్డ్ని జారీ చేసింది. క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 56, 2018 ప్రకారం ఈ కార్డుల జారీ జరుగుతోంది. ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూసర్స్, టాలెంటెడ్ పీపుల్స్కి (ఎంపిక చేసినవారికి మాత్రమే) ఈ కార్డులు లభిస్తున్నాయి. ఫారిన్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ షార్జా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ మొహమ్మద్ అల్ షామ్సి గోల్డెన్ కార్డుని లాలు సామ్యూల్కి అందించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..