షార్జాలో తొలి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ పొందిన ఇండియన్
- July 10, 2019
కింగ్స్టన్ హోల్డింగ్స్ డైరెక్టర్, షార్జా ఇండస్ట్రీ బిజినెస్ గ్రూప్ ఛైర్మన్ లాలు సామ్యూల్ షార్జాలో మొట్టమొదటి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ దక్కించుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - షార్జా ఈ గోల్డెన్ కార్డ్ని జారీ చేసింది. క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 56, 2018 ప్రకారం ఈ కార్డుల జారీ జరుగుతోంది. ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూసర్స్, టాలెంటెడ్ పీపుల్స్కి (ఎంపిక చేసినవారికి మాత్రమే) ఈ కార్డులు లభిస్తున్నాయి. ఫారిన్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ షార్జా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ మొహమ్మద్ అల్ షామ్సి గోల్డెన్ కార్డుని లాలు సామ్యూల్కి అందించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







