299 మంది వలస టీచర్ల ఉద్యోగాలు ఔట్
- July 22, 2019కువైట్ సిటీ: కువైటైజేషన్లో భాగంగా గత అకడమియ్ ఇయర్లో మొత్తం 299 మంది వలస టీచర్లు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, సోషల్ స్టడీస్ ప్రాక్టికల్ స్టడీస్ విభాగాల్లో రీప్లేస్మెంట్ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది. 275 మంది కువైటీ టీచర్లను వీరి స్థానాల్లో నియమించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన కువైటీలకు ఈ ఉద్యోగాలు దక్కాయి. ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్స్ ద్వారా నియమించినవారు కూడా ఇందులో వున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!