కర్నాటకంలో మరో ట్విస్ట్..
- July 25, 2019
కర్నాటకంలో మరో ట్విస్ట్. అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేష్ కుమార్ గట్టి షాక్ ఇచ్చారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. రమేష్ జార్ఖిహోళీ, ఆర్. శంకర్, మహేష్ కుమటల్లిలను అనర్హులుగా ప్రకటించారు. ఇందులో ఆర్.శంకర్ను 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..