ఫేక్ మెయిల్స్కి స్పందించొద్దు: ఎంబసీ వార్నింగ్
- July 27, 2019
యూఏఈ: ఉద్యోగార్థులు ఫేక్ మెయిల్స్ చూసి స్పందిస్తుంటారనీ, అలాంటి వాటి వల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతోందని యూఏఈలో ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అబుదాబీలోని ఓ సీబీఎస్ఈ స్కూల్లో ఉద్యోగాలంటూ కొందరు ఫ్రాడ్స్టర్స్ ఫేక్మెయిల్స్ పంపి, కొందర్ని మోసగించిన ఘటనపై ఇండియన్ ఎంబసీ స్పందించింది. డ్యూన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ పరమ్జిత్ అహ్లువాలియా మాట్లాడుతూ, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరూ పోగొట్టుకోకూడదని, ఫేక్ మెయిల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కాగా, తమ స్కూల్ పేరు చెప్పి మోసాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అహ్లువాలియా.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!