అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ
- August 03, 2019
మస్కట్:ఐదుగురు సభ్యులున్న ఒమనీ కుటుంబం ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వారి మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. విలాయత్ బిడాలో ఈ ఘటన జరిగింది. వారు నివసిస్తున్న ఇంట్లోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం, పోలీసులు, ఒమనీ కుటుంబాన్ని హత్య చేసినట్లు తేల్చారు. తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. హత్య ఎందుకు జరిగింది.? అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు