430 మంది ఖైదీల విడుదలకు ఆదేశించిన షేక్ మొహమ్మద్
- August 05, 2019
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 430 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదాని పురస్కరించుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కాగా, దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్, జనరల& ఐడరెక్టరేట్ ఆఫ్ దుబాయ్ పోలీస్ అలాగే సంబంధిత అథారిటీస్తో ఈ క్షమాభిక్ష డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!