న్యూ ఢిల్లీ లో 13న సుష్మా స్వరాజ్ సంతాపసభ
- August 12, 2019
న్యూఢిల్లి:కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ సంతాప సభ ఈ నెల 13వ తేదీన ఢిల్లిలో జరుగనున్నది. బిజెపి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సభకు విదేశీ దౌత్యవేత్తలు పలువురు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..