బహ్రెయిన్ లో బి.జె.పి కోర్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
- August 16, 2019బహ్రెయిన్: భారతీయ జనతా పార్టీ తపోలి శ్రీనివాస్ (గల్ఫ్ ఎన్.ఆర్.ఐ కమిటీ అధ్యక్షులు) గత 3 సంవత్సర ల నుండి చాలా సార్లు బహ్రెయిన్ వెళుతూ అక్కడ ఉన్న భాజపా సీనియర్ కార్యకర్తల కలుస్తూ ఉంటారు, ఈమధ్య పర్యటన నిమిత్తం అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు వెంకటస్వామి గావ్వలపల్లి మరియు విఠల్ అరే తో తమ పార్టీ అధిష్టానం మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ