మోడీ యూఏఈ పర్యటన అప్డేట్
- August 19, 2019
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 23-24 తేదీల్లో యూఏఈ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ప్రవాసీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడీ బహిరంగ సభ లేదంటూ ప్రధాని అభిమానులను నిరుత్సాహపరిచింది.
ఆగస్టు 23 న యూఏఈ విచ్చేయనున్న మోడీకి ఆగస్టు 24 న అబుధాబి లో అధికారిక సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా, ప్రధాని మోడీ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్లతో చర్చలు జరపనున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!