ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత
- August 20, 2019
ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఖయ్యం బాధపడుతూ ముంబైలోని సుజయ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో ఖయ్యం మఅతి చెందారు. బాలీవుడ్లో ఖయ్యం ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో కభీ కభీ, సూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఉమ్రావో జాన్ సినిమాకుగాను ఖయ్యం కు జాతీయ అవార్డు లభించింది. 2007 వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. సినిమా పరిశ్రమకు ఖయ్యం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011 లో పద్మభూషణ్ పురస్కారంతో ఖయ్యం ను సత్కరించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!