23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్
- August 24, 2019
కువైట్: బ్యాంక్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 23 శాతం పెరుగుదల రెమిటీస్లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్ డాలర్ల రెమిటీస్ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్ డాలర్లుగా వుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్తో పోల్చితే రెండో క్వార్టర్లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్లో 3.4 మిలియన్ వలసదారులు వర్క్ ఫోర్స్గా వున్నారు. కువైట్ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







