పంజాబ్ ను టార్గెట్ చేసిన పాక్
- August 26, 2019
ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక రూపంలో ఇండియాకు ఇబ్బందులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. దానివలన ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినప్పటికీ.. పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు. బోర్డర్ లో కాల్పుల విరమణకు స్వస్తిపలికి ఇండియాపై దాడులకు పాల్పడుతూనే ఉన్నది. తాజాగా మరోసారి ఇండియా దాడులకు పాల్పడింది. అయితే, ఈసారి రూటు మార్చింది.
పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సట్లెజ్ నది గేట్లను ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఎత్తేసింది. సడెన్ గా ఇలా పాకిస్తాన్ ఆ నది గేట్లు ఎత్తివేయడంతో ఇండియాలోని పంజాబ్ ను వరదలు ముంచెత్తాయి. ఫిరోజ్ పూర్ లోని పలు గ్రామాలు ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి. అంతేకాదు.. తెండివాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట దెబ్బతింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి దెబ్బతిన్న కరకట్టకు మామ్మత్తులు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పాక్ చేసిన పనిపై మండిపడుతున్నారు. హెచ్చరికలు లేకుండా పాక్ చేసిన పనిని అయన దుయ్యబట్టారు. గతంలోనూ పాక్ ఇలానే చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







