బహ్రెయిన్లో టేబుల్ ప్లాస్టిక్ రోల్స్పై బ్యాన్
- August 29, 2019
టేబుల్ ప్లాస్టిక్ రోల్స్పై బ్యాన్ విధించనున్నారు. వచ్చే ఏడాది జులై నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఇది రెండో నిర్ణయంగా చెప్పుకోవచ్చు. టేబుల్ ప్లాస్టిక్ రోల్స్తోపాటు మరికొన్ని ఐటమ్స్ కూడా సెకెండ్ ఫేజ్లో చేర్చుతారు. వాటిపైనా నిషేదాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగ్స్ విషయమై నిషేధం అమల్లో వుంది. ప్లాస్టిక్ స్థానంలో బయోడీగ్రేడబుల్ వస్తువుల వినియోగం పట్ల అవగాహన పెంచుతున్నారు. ఆ తరహా వస్తువుల్ని మాత్రమే ముందు ముందు పూర్తిగా వినియోగించబోతున్నారు. బయోడీగ్రేడబుల్ గార్బేజ్ బ్యాగ్స్ వినియోగం ఇప్పటికే పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







