యూఏఈ వర్క్ పర్మిట్ ఫ్రాడ్ 17 మంది అరెస్ట్
- August 30, 2019వివిధ దేశాలకు సంబంధించిన 17 మంది అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్, తహ్సీల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్కి సంబంధించిన ఫ్రాడ్ మరియు ఉల్లంఘనల నేపథ్యంలో నిందితులుగా చేర్చింది. ఇతరులకు సంబంధించిన వర్క్ పర్మిట్స్ విషయమై తక్కువ మొత్తంలో డ్యూ ఫీజులు చెల్లించడం అలాగే ప్రస్తుత చట్టాల్ని ఉల్లంఘించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఉల్లంఘనలను తేలిగ్గానే గుర్తు పడుతుందని, నిందితులు తప్పించుకోలేరని మినిస్ట్రీ సపోర్ట్ సర్వీసెస్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ సక్ర్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం