వచ్చే నెలలో పూర్తి కానున్న కోస్టల్ రోడ్
- September 06, 2019
మస్కట్: ముసాందమ్ గవర్నరేట్లోని ఖసబ్ కోస్టల్ రోడ్ గ్యాంగ్ వే అక్టోబర్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం వున్నట్లు ముసాందం గవర్నర్స్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లో నిర్మితమవుతున్న రోడ్ ప్రాజెక్ట్ని గవర్నర్ పర్యవేక్షించారని, సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఆయన పరిస్థితిని తెలుసుకున్నారని తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి 10న ఈ ్పఆజెక్ట్ ప్రారంభమయ్యింది. ఈ రోడ్డు పూర్తయితే ఒమన్లోని టూరిజం మరియు కామర్స్ సెక్టార్కి మరింత ఊతం లభించినట్లవుతుంది. 40 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







