ట్రక్లో దాక్కున్న 18 మంది ఇల్లీగల్ వర్కర్స్
- September 10, 2019యూఏఈ: ఓ ట్రక్లో దాక్కుని అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అల్ అయిన్లోని కతామ్ అల్ షక్లా పోర్ట్లో ఈ ఘటన జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అబుదాబీ కస్టమ్స్తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్ని చేపట్టారు. ఇలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారి కారణంగా అసాంఘీక కార్యకలాపాలు పెరుగుతాయనీ, దోపిడీలు, హత్యలు వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో మహిళలు కూడా వున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా