భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!
- September 11, 2019కువైట్: ఓ ఇరానీ మహిళ, తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణ సందర్భంగా అధికారులకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో భర్త నిందితుడు కాదనీ, బాధితుడనీ తేల్చారు. భర్త శరీరంపై తీవ్రమైన గాయాల్ని అధికారులు గుర్తించారు. ఆ గాయాలకు భార్య కారణమని పోలీసులు నిర్ధారించడం జరిగింది. మెడికల్ రిపోర్ట్స్ని సాక్ష్యంగా అధికారులు చూపించడం జరుగుతోంది. ఈ జంటని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ