భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!
- September 11, 2019
కువైట్: ఓ ఇరానీ మహిళ, తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణ సందర్భంగా అధికారులకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో భర్త నిందితుడు కాదనీ, బాధితుడనీ తేల్చారు. భర్త శరీరంపై తీవ్రమైన గాయాల్ని అధికారులు గుర్తించారు. ఆ గాయాలకు భార్య కారణమని పోలీసులు నిర్ధారించడం జరిగింది. మెడికల్ రిపోర్ట్స్ని సాక్ష్యంగా అధికారులు చూపించడం జరుగుతోంది. ఈ జంటని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!