150 కిలోల పాడైపోయిన ఫిష్ స్వాధీనం
- September 19, 2019బహ్రెయిన్: అగ్రికల్చర్ మరియు మెరిటైమ్ వెల్త్ ఏజెన్సీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెరిటైమ్ సూపర్విజన్ టీమ్, 150 కిలోల పాడైపోయిన చేపల్ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో ఈ పాడైపోయిన ఫిష్ని గుర్తించారు. వినియోగదారులు, చేపల్ని కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. మరోపక్క, మనామా సెంట్రల్ మార్కెట్కి సంబంధించి ఫిష్ మార్కెట్ రివాంప్ పనులు 40 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన