దోహా లో లాంఛనంగా ప్రారంభించిన 'QPL 11' టోర్నీ
- September 19, 2019ఖతార్:దోహా లో గత పది సంవత్సరాల నుండి అన్ని దేశాల టీంలకు క్రికెట్ టోర్నమెంట్ QPL ఖతార్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ అలాగే QPL 11 సీజన్ కు స్వాగతం పలుకుతూ ఇండియన్ హైదరాబాద్ స్పైసీస్ హోటల్ లో కేక్ కట్ చేస్తూ QPL సిరాజ్ అన్సారీ(డైరెక్టర్) QPL మ్యానేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిధిగా ప్రముఖలను మరియు ఖతార్ లో సేవలందిస్తున్నవారికి QPL తరుపున మెమోంటోస్ తో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో సుందరిగిరి శంకర్(TGS-అధ్యక్షుడు),నర్సన్న(తెరాస-ఉపాధ్యక్షుడు)పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..