ఇ-ఫ్రాడ్: ఏడుగురు వలసదారుల అరెస్ట్
- September 20, 2019మస్కట్: ఏడుగురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు ఇ-ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. సిటిజన్స్నీ, రెసిడెంట్స్నీ బ్యాంకు ఉద్యోగులుగా నమ్మించి నిందితులు ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మెసేజ్లు పంపి, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోమని కోరుతున్నారనీ, ఈ క్రమంలో వారి నుంచి వివరాలు సేకరించి, వారి బ్యాంక్ అక్కౌంట్ల నుంచి డబ్బుల్ని నిందితులు తస్కరిస్తున్నారని వివరించారు రాయల్ ఒమన్ పోలీస్. నిందితులు ఈ నేరాలకు పాల్పడేందుకు పెద్దయెత్తున మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పౌరులు, రెసిడెంట్స్కి సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..