భారత్కు బయల్దేరిన ప్రధాని మోదీ...
- September 28, 2019హోస్టన్లో 50 వేల మంది ఎన్నారైలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి... హౌడీ మోదీ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఆకర్షించారు. ఆ తర్వాత న్యూయార్క్... ఐక్యరాజ్యసమితిలో జరిగిన వాతావరణ సదస్సులో పాల్గొని... కాలుష్య నివారణకు భారత్ తీసుకున్న చర్యల్ని వివరించారు. ఆ తర్వాత... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74వ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ... శాంతి మార్గాన్ని ప్రపంచదేశాలు అనుసరించాలని కోరారు. ఇలా... తనదైన శైలిలో వారం రోజుల అమెరికా పర్యటనతో ప్రపంచ దేశాల అధినేతల్ని ఆలోచనలో పడేసిన ప్రధాని మోదీ... అంతర్జాతీయ నేతగా ఎదిగారు. ఈ సందర్భంగా... తిరిగి భారత్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్