యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- October 04, 2019
యూఏఈ:ఇప్పటిదాకా ఎప్పుడూ యూఏఈ వెళ్ళని ఓ వ్యక్తి, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బిగ్ టికెట్ రఫాలె డ్రాలో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ళ మొహమ్మద్ ఫయాజ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిటీ ముంబైలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడి సూచనతో టిక్కెట్లను కొనడం ప్రారంభించాననీ, ఈ క్రమంలోనే తనకు ఈ బహుమతి లభించిందనీ చెప్పారాయన. అనారోగ్య కారణాలతో తన తండ్రి, తన తల్లి కొంత కాలం క్రితం ప్రాణాలు కోల్పోయారనీ, తన తండ్రి సౌదీ అరేబియాలో పనిచేశారనీ చెప్పారు మొహమ్మద్ ఫయాజ్. గెలిచిన సొమ్ముతో తన ఇంటిని నిర్మించుకుంటాననీ, అలాగే కొంత ఛారిటీ వర్క్ కూడా చేస్తాననీ అంటున్నారీ విజేత.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..